Search for:
  • Home/
  • Tag: @rangareddy

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన జహంగీర్ జీ

రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను ఈ సర్పంచ్ ఎన్నికలలో అమలు చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ అన్నారు. ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయకుంటే తెలంగాణ [...]

డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి

రంగారెడ్డి: జనవరి 4(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి శనివారం నాడు వాటర్ వర్క్స్ కమిషనర్ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వనస్థలిపురం డివిజన్లో ఉన్న అన్నీ కాలనీలలో డ్రైనేజీలు పొర్లి పొంగుతున్నాయని, అలాగే కొత్తగా డ్రైనేజీలు సాంక్షన్ చేయాలని వాటర్ వర్క్స్ కమిషనర్ కి వివరించారు. కమిషనర్ కూడా [...]

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుంచి భారీ ర్యాలీ

రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్) బీసీ మహాసభకు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుంచి భారీ సమూహంతో ర్యాలీగా హైదరాబాదులోని ఇందిరా పార్కుకు పయనమైన బీసీలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు నిర్వహించబోయే ధర్నాకు బీసీలందరూ ధర్నాలో పాల్గొనాలని విన్నవించిన బీసీ పెద్దలు. [...]

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చిగురింత నరసింహారెడ్డి

హైదరాబాద్: జనవరి 2(భారత్ కి బాత్) బడంగ్పేట్ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగురింత నర్సింహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని గురువారం నాడు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డి దంపతులు. ఈ సందర్భంగా [...]

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

నవ తెలంగాణ, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించిన దశరథ్ నాయక్ రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు [...]

ధ్యానం గొప్ప జ్ఞానం: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) ధ్యానం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్ మనందరికీ అందుబాటులో ఉందని, జీవ హింస చేయకుండా, ధ్యానం చేసి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం మహా ధ్యాన మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు [...]

రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) కడ్తాల్ మండల కేంద్రంలో రాయి కంటి సాలమ్మ అనారోగ్యంతో శుక్రవారం నాడు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి సాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించినారు. అనంతరం సాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి, [...]

ఆరోగ్యమే మహాభాగ్యమన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని బీడీఎల్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో వెల్ నెస్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెల్ నెస్ హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ యొక్క ఉచిత వైద్య [...]

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: నవంబర్ 14(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా ఆలయం ఎదురుగా గురువారం నాడు హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని రాజు ని ప్రత్యేకంగా అభినందించారు. రాజు ఎంతో కష్టపడే మనస్తత్వం [...]

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన పిస్తా హౌస్

రంగారెడ్డి: నవంబర్ 14(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇమామ్ గూడలో వంశీధర్ రెడ్డి, దోమ హరీష్ రెడ్డి, బి. అమిత్ రాజ్ రెడ్డి, అనిరుథ్, ధీరజ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, నిఖిల్ ల సంయుక్త నేతృత్వంలో గురువారం నాడు పిస్తా హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో పిస్తా హౌస్ ఫౌండర్ మరియు చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ మజీద్ హాజరై యాజమాన్యాన్ని అభినందించారు. మా [...]