Search for:
  • Home/
  • Tag: @dailynews

సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 20(భారత్ కి బాత్) ఎల్.బి. నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం నాడు వారి నివాసంలో డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ ఎదిగిందని, దీనికి ప్రధాన కారణం [...]

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 19(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 15 వ డివిజన్ పరిధిలో పద్మావతి కాలనీ, సీతా ఎవెన్యూ కాలనీలో శనివారం నాడు సిసి రోడ్డు నిర్మాణ పనులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నాణ్యత పరిమాణాలతో కూడిన నిర్మాణo చేపట్టాలని, రోడ్ల పైన నీరు నిల్వ లేకుండా, [...]

గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తా: ఎలుగంటి మధుసుధన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎలుగంటి మధుసుధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ్యులు కాలే యాదయ్య, బయ్యని మనోహర్ రెడ్డి, తుర్కయంజల్ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, టియుఎఫ్ఐడీసీ చైర్మన్ [...]

ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం

అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్: అక్టోబర్ 16(భారత్ కి బాత్) ఆర్యవైశ్యుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైటెక్ సిటీ హోటల్ ఐ స్టేలో బుధవారం నాడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన [...]

కాలనీవాసులతో కలిసి డిప్యూటీ కమీషనర్ ని కలిసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శ్రీనివాస కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ యాదయ్యని వారి కార్యాలయంలో బుధవారం నాడు కలిశారు. ఈ సందర్బంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస కాలనీలో మౌలిక వసతుల కొరత చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా మంచి పైప్ లైన్ [...]

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో మంఖాల్ కమాన్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు [...]

భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికై వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 15(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శివారు కాలనీలలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయానికి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అందరితో కలిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ [...]

ప్రో కబడ్డీ క్రీడాకారులకు అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: అక్టోబర్ 15(భారత్ కి బాత్) అండర్ 14 ప్రో కబడ్డీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం నాడు యూనిఫాం, బూట్లు ఏసిపి నరేష్ రెడ్డితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అందజేశారు. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ [...]

సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ పర్వేజ్

రంగారెడ్డి: అక్టోబర్ 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సోమవారం నాడు వారి స్వగృహంలో కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం యూత్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ పర్వేజ్. ఈ సందర్భంగా మహమ్మద్ పర్వేజ్ మాట్లాడుతూ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో కలిసిమెలిసి మెలగాలని తెలిపారు. [...]

మాజీ వైస్ ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సిహెచ్ భాస్కర్ చారి

రంగారెడ్డి: అక్టోబర్ 14(భారత్ కి బాత్)   అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి గత నాలుగు రోజుల నుండి అనారోగ్యం బారిన పడి యషోద హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకొని, అక్కడికి వెళ్లి శ్రీధర్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు. అనంతం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ సందర్భంగా కొలను శ్రీధర్ రెడ్డికి [...]