Search for:
  • Home/
  • Tag: @hyderabad

అంబరాన్నంటిన మహిళల సంబరాలు

నూకల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహిళల దినోత్సవం  హైదరాబాద్: మార్చి 4(భారత్ కి బాత్) నాగోల్ లోని పీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ పేర్కొన్నారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. తెలంగాణ రెడ్డి ఉమెన్స్ [...]

సుచిత్రలో నూతనంగా ప్రారంభమైన ముకుంద జ్యువెలర్స్

మేడ్చల్ మల్కాజిగిరి: ఫిబ్రవరి 14(భారత్ కి బాత్) కొంపల్లిలోని సుచిత్రలో శుక్రవారం నాడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద గౌడ్, జీడిమెట్ల కార్పొరేటర్ సి. తార చంద్రారెడ్డి లు ముకుంద జ్యువెలర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కె పి హెచ్ బి, కొత్తపేట, సోమాజిగూడ, ఖమ్మం మరియు హనుమకొండలో కూడా ముకుంద జ్యువెలర్స్ బ్రాంచిలను ప్రారంభించామని, మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ [...]

కొత్తపేటలో నూతనంగా ప్రారంభమైన పల్లవీస్ ధన్వంతరి క్లినిక్

హైదరాబాద్: ఫిబ్రవరి 3(భారత్ కి బాత్) కొత్తపేటలో అష్టలక్ష్మి టెంపుల్ కమాన్ రత్నదీప్ పక్క వీధిలో సోమవారం నాడు పల్లవీస్ ధన్వంతరి క్లినిక్ ను నాగోల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని డాక్టర్ టి. పల్లవి మాట్లాడుతూ ఆయుర్వేదిక్ క్లినిక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఆడవారికి ఫైల్స్ మరియు ఫిస్టులా కోసం సరిగ్గా లేడీ డాక్టర్ [...]

నాగోల్ లో నూతనంగా ప్రారంభమైన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్

హైదరాబాద్: జనవరి 24(భారత్ కి బాత్) ఎలక్ట్రిక్ బైక్ లతో అనేక లాభాలు ఉన్నాయని, స్వయం శక్తితో సొంతంగా వ్యాపార రంగంలో రాణించాలని టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కో కన్వీనర్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శుక్రవారం నాడు నాగోల్ లోని హనుమాన్ నగర్ లో జరిగిన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ను ఆయన ఎమ్మెల్సీ బుగ్గారపు [...]

ఆరెకటికల కోసం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ

హైదరాబాద్: జనవరి 20(భారత్ కి బాత్) తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికలు 20 లక్షల జనాభా ఉన్నారని, ఇప్పటివరకు చట్టసభలలో ఆరెకటికలు లేరని, కేవలం ఎలక్షన్ వస్తే మాత్రమే మా ఆరెకటికలు కనిపిస్తామని, లేకుంటే కనిపించమని, ఓట్ల కోసం మాత్రమే రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఆరెకటిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జీ. ఆరెకటికలలో నిరుపేదలైన 50 [...]

సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ లో లక్కీ అరేబియన్ ఫుడ్ గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్: జనవరి 18(భారత్ కి బాత్) సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్ ఎక్స్ రోడ్లో శనివారం నాడు నూతనంగా లక్కీ అరేబియన్ ఫుడ్ ను ప్రారంభించబోతున్నామని యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా యజమానులు మహమ్మద్ ముజీబ్, అబ్దుల్ అలీల్ లు మాట్లాడుతూ రుచి, శుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలని, ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో లక్కీ అరేబియన్ ఫుడ్ ను నిర్వహించబోతున్నామని అన్నారు. మా వద్ద మటన్ మండి, చికెన్ [...]

మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని కోరిన సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 31(భారత్ కి బాత్) చంద్రధన గ్రామ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇసాక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా సంపంగి శ్రీశైలం మాట్లాడుతూ మృదుస్వభావి, మంచి వక్త అయిన మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. [...]

ఉప్పల వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జహంగీర్ జి, సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 28(భారత్ కి బాత్) హైదరాబాదులో తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ని వారి స్వగృహంలో శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణ్ కార్ జహంగీర్ జి మరియు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ రాష్ట్ర మహాసభ గురించి కూలకశంగా ఉప్పల వెంకటేష్ కి వివరించామని తెలిపారు. [...]

మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్: డిసెంబర్ 27(భారత్ కి బాత్) కొత్తపేట టెలిఫోన్ కాలనీలో నూతనంగా మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ ప్రారంభమైంది. బేకరీ అధినేత హరికృష్ణ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ బేకరీ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా శుద్ధ శాకాహార ఉత్పత్తులు అందించడం, నాణ్యత గల పిండివంటలతో సహా రుచికరమైన కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. శుభకార్యాల కోసం ప్రత్యేక ఆర్డర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. [...]

ఎమ్మెల్సీ కవితకు ఆరెకటికల సమస్యలను వివరించిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి

హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) తెలంగాణ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు తెలంగాణ ఆరెకటిక సంఘము ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి హైదరాబాదులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, ఆరెకటికల సమస్యల మీద వివరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికలు 20 లక్షల జనాభా ఉన్నారని, వారు బీద జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని, మండిల [...]