Search for:
  • Home/
  • Tag: @hyderabad

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిసిన సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, బీసీలందరికీ 42 శాతం రిజర్వేషన్లు పొందేందుకు, తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని తెలిపినందున ధన్యవాదాలు తెలియజేసిన రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం. [...]

అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: డిసెంబర్ 25(భారత్ కి బాత్) గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ నేతృత్వంలో నేతాజీ నగర్‌ చౌరస్తా వద్ద భారతరత్న, భారత మాజీ ప్రధాని, కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, జాతికి [...]

బీసీలందరూ వచ్చే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలని కోరిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి

హైదరాబాద్: డిసెంబర్ 24(భారత్ కి బాత్) బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి అన్నారు. హైదరాబాదులో మంగళవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాల్సిన అవసరముందని, కాబట్టి వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న [...]

గో రక్ష మహా పాదయాత్రలో పాల్గొన్న స్వాములకు స్వాగతం పలికిన కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: డిసెంబర్ 23(భారత్ కి బాత్) అఖిల భారత గో సేవా సమితి బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో దేశవ్యాప్త కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహా పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ కొత్తపేట్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. కాశ్మీర్‌లో ప్రారంభమైన పాదయాత్ర కన్యాకుమారిలో ముగుస్తుందని, గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం లక్ష్యంగా బాలకృష్ణ గురుస్వామి [...]

బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలి: సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 22(భారత్ కి బాత్) వచ్చే ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలందరూ సర్పంచిగా పోటీ చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. [...]

హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

హైదరాబాద్: డిసెంబర్ 21(భారత్ కి బాత్) అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, మహబూబ్ మాన్షన్, మలక్ పేట్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులచే వ్యవసాయ మార్కెట్ కమిటీ, హైదరాబాద్ నకు నియామకమైన చైర్మెన్, వైస్ చైర్మెన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణం మహోత్సవ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ [...]

కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన స్నిచ్ మెన్స్ ఫ్యాషన్ వేర్

హైదరాబాద్: డిసెంబర్ 7(భారత్ కి బాత్) కొత్తపేట్ లోని ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ ఎదురుగా శనివారం నాడు స్నిచ్ ఫ్యాషన్ వేర్ స్టోర్ ను యాజమాన్యం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని రోహిత్ ఝంనాని మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకమైన, విశేషమైన ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తామని, వినియోగదారుల సౌకర్యార్థం కోసం ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని, వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు. [...]

రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్: నవంబర్ 11(భారత్ కి బాత్) రక్తదానం చేయండి ప్రాణ దాతలు అవ్వండని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ శైవ క్షేత్ర పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ రామకృష్ణ పురంలో ప్రాంతీయ కార్యాలయంలో కార్తీకమాసం శివుని పూజలో మరియు హెల్త్ [...]

साहित्यिक एवं सांस्कृतिक कार्यक्रम संपन्न

साहित्यिक एवं सांस्कृतिक कार्यक्रम संपन्न ‌ हैदराबाद – वसंत पंचमी 2003 के पावन पर्व के दिन स्थापित सावती साविचा सेवा संगम के 21 वे वर्ष में समारोह-2024 आयोजित किया गया. स्थानीय श्री भक्त हनुमान मंदिर के प्रांगण में 27.10.2024 को भव्य समारोह के अंतर्गत संस्था द्वारा “देश भक्ति गीत गायन [...]

తెలంగాణ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి

హైదరాబాద్: అక్టోబర్ 27(భారత్ కి బాత్) ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో ఆదివారం నాడు సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర టియుఎఫ్ఐడీసీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా బాల్ రెడ్డి. ఈ సందర్భంగా [...]