Search for:
  • Home/
  • Tag: @rangareddy

హయత్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన హనుమాన్ ఫిట్నెస్ ఏరా

రంగారెడ్డి: మార్చి 3(భారత్ కి బాత్) హయత్ నగర్ మదర్ డైరీ సమీపంలో ఆదివారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ ఫిట్నెస్ ఏరా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ మరియు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పోరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం [...]

క్రికెట్ బాక్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: ఫిబ్రవరి 23(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ వాదే ఉమర్ కాలనీలో బాక్స్ క్రికెట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడారంగంపై దృష్టి మరల్చడానికి ఇదో గొప్ప ప్రయత్నమని, యువత అన్ని రంగాల్లో రాణించాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. యజమానులు మొహమ్మద్ జిలనీ, సుల్తాన్ అలీ, [...]

ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

రంగారెడ్డి: ఫిబ్రవరి 17(భారత్ కి బాత్) ఆమనగల్ పట్టణంలో ఫిబ్రవరి 18 వ తారీఖు మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే రైతు మహాధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ విచ్చేయుచున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ [...]

బడంగ్ పేట్ లో రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు

రంగారెడ్డి: ఫిబ్రవరి 16(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో గల బంజారా సోదరులు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ గిరిజన సోదరుల హక్కుల కోసం దేశమంతటా పర్యటించి వారి హక్కుల సాధన కోసం పోరాడిన [...]

ప్రశాంతి హిల్స్ లో నూతనంగా ప్రారంభమైన విగ్నేశ్వర జ్యువెలర్స్

రంగారెడ్డి: ఫిబ్రవరి 15(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం నంది హిల్స్ లోని, ప్రశాంతి హిల్స్ లో శనివారం నాడు నూతనంగా ప్రారంభమైన విగ్నేశ్వర జ్యువెలర్స్. ఈ సందర్భంగా యజమాని వేణు మాట్లాడుతూ నూతనంగా బంగారం షాపును ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అలాగే మా వద్ద రెడీమేడ్ బంగారు గొలుసులు, నెక్లెస్ లు ఉన్నాయని, 916 kdm బంగారం ఆర్డర్ పై కూడా తయారు చేస్తామని అన్నారు. బంగారం మరియు [...]

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన అర్బన్ ఫీస్ట్

రంగారెడ్డి: ఫిబ్రవరి 13(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని ఎన్.జి.ఓ’ఎస్ కాలనీలో గవర్నమెంట్ లైబ్రరీ దగ్గరలో గురువారం నాడు అర్బన్ ఫీస్ట్ ను యజమానులు నాగరాజు, మహేష్ లు కుటుంబసభ్యుల సమక్షంలో ప్రారంభించారు. యజమానులు మాట్లాడుతూ అర్బన్ ఫీస్ట్ లో కాంటినెంటల్ వెజ్ బర్గర్స్, వెజ్ పాస్తా, వెజ్ ఫ్రైస్, వెజ్ శాండ్‌విచ్‌లు అలాగే వేయించిన మోమోస్, మ్యాగీ, చైనీస్, చికెన్ 65, నాన్ వెజ్ పిజ్జాలు, నాన్ [...]

జిల్లెలగూడెలో నూతనంగా ప్రారంభమైన ప్రియాస్ ఆక్వా ఫ్రెష్

రంగారెడ్డి: ఫిబ్రవరి 8(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లెలగూడలో శుక్రవారం నాడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ ఆర్.కె. ఎంటర్ప్రైజెస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల జీవన విధానానికి సరిపడేల మంచి నీరు ఉండేవిధంగా ప్రియాస్ ఆక్వా ఫ్రెష్ ను జిల్లెల్ల కూడా ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వారం [...]

ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ మహాసభకు వందలాదిగా తరలిరాబోతున్న బీసీలు: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్) రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుండి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీలందరూ వేలాదిగా హైదరాబాదుకు రాష్ట్ర బీసీ మహాసభకు తరలిరాబోతున్నామని రాష్ట్ర బీసీ మహాసభ ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ హైదరాబాదదులో జనవరి నెల 30వ తేదీన మధ్యాహ్నం 1 [...]

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన మిస్టర్ చెఫ్ మండి హౌస్

రంగారెడ్డి: జనవరి 16(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం గేట్వే కాలనీ, పోస్ట్ ఆఫీస్ దగ్గరలో, మసీద్ రోడ్ లో గురువారం నాడు యజమాని మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా యజమాని మేఘనాథ్ గౌడ్ మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన భోజనం అందుబాటులో ఉందని, బిర్యానీస్, చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి, ఎగ్ మండి, వెజ్ మండి, మిక్స్డ్ మండి, 4 ఫీట్ [...]

సాలార్ పూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దశరథ్ నాయక్

రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్) కడ్తాల్ మండలంలోని సాలార్ పూర్ గ్రామపంచాయతీలో (SPL) సాలార్పూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ని శుక్రవారం నాడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా [...]