నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి: నవంబర్ 5(భారత్ కి బాత్) గడ్డిఅన్నారం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్, శ్రీనగర్ కాలనీ వద్ద తరచూ డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం జలమండలి సిబ్బందితో కలిసి కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పొంగి రోడ్డుపై పారుతోందని, దీంతో కాలనీవాసులము, వాహనదారులు తీవ్ర [...]