గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తా: ఎలుగంటి మధుసుధన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్) రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎలుగంటి మధుసుధన్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనసభ్యులు కాలే యాదయ్య, బయ్యని మనోహర్ రెడ్డి, తుర్కయంజల్ మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, టియుఎఫ్ఐడీసీ చైర్మన్ [...]