Search for:
  • Home/
  • Tag: @Telugunews

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

నవ తెలంగాణ, మన తెలంగాణ క్యాలెండర్లు ఆవిష్కరించిన దశరథ్ నాయక్ రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు [...]

మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని కోరిన సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 31(భారత్ కి బాత్) చంద్రధన గ్రామ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇసాక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా సంపంగి శ్రీశైలం మాట్లాడుతూ మృదుస్వభావి, మంచి వక్త అయిన మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. [...]

ఉప్పల వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జహంగీర్ జి, సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 28(భారత్ కి బాత్) హైదరాబాదులో తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ని వారి స్వగృహంలో శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణ్ కార్ జహంగీర్ జి మరియు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ రాష్ట్ర మహాసభ గురించి కూలకశంగా ఉప్పల వెంకటేష్ కి వివరించామని తెలిపారు. [...]

మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్: డిసెంబర్ 27(భారత్ కి బాత్) కొత్తపేట టెలిఫోన్ కాలనీలో నూతనంగా మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ ప్రారంభమైంది. బేకరీ అధినేత హరికృష్ణ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ బేకరీ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా శుద్ధ శాకాహార ఉత్పత్తులు అందించడం, నాణ్యత గల పిండివంటలతో సహా రుచికరమైన కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. శుభకార్యాల కోసం ప్రత్యేక ఆర్డర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. [...]

ధ్యానం గొప్ప జ్ఞానం: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) ధ్యానం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్ మనందరికీ అందుబాటులో ఉందని, జీవ హింస చేయకుండా, ధ్యానం చేసి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం మహా ధ్యాన మహేశ్వర పిరమిడ్ ఆధ్వర్యంలో 11 రోజులపాటు [...]

రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేత

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) కడ్తాల్ మండల కేంద్రంలో రాయి కంటి సాలమ్మ అనారోగ్యంతో శుక్రవారం నాడు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి సాలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించినారు. అనంతరం సాలమ్మ మృతదేహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి, [...]

ఆరోగ్యమే మహాభాగ్యమన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని బీడీఎల్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో వెల్ నెస్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెల్ నెస్ హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ యొక్క ఉచిత వైద్య [...]

ఎమ్మెల్సీ కవితకు ఆరెకటికల సమస్యలను వివరించిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి

హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) తెలంగాణ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు తెలంగాణ ఆరెకటిక సంఘము ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి హైదరాబాదులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, ఆరెకటికల సమస్యల మీద వివరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికలు 20 లక్షల జనాభా ఉన్నారని, వారు బీద జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారని, మండిల [...]

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిసిన సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, బీసీలందరికీ 42 శాతం రిజర్వేషన్లు పొందేందుకు, తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని తెలిపినందున ధన్యవాదాలు తెలియజేసిన రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం. [...]

అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: డిసెంబర్ 25(భారత్ కి బాత్) గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ నేతృత్వంలో నేతాజీ నగర్‌ చౌరస్తా వద్ద భారతరత్న, భారత మాజీ ప్రధాని, కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, జాతికి [...]