జల్ పల్లి మున్సిపాలిటీలో నిధులను వెంటనే విడుదల చేయాలి: సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 175 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మంజూరు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిలిపి వేయటం మంచి పద్ధతి కాదని, వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల్ పల్లి మునిసిపాలిటీలో జరుగుతున్న [...]