Search for:
  • Home/
  • Tag: @dailynews

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో

కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్   రంగారెడ్డి: ఫిబ్రవరి 6(భారత్ కి బాత్)   చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంచిర్యాలలో జరిగిన బీ.ఆర్.ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం [...]

మరో డిఎంఎస్ సంస్థ కుచ్చుటోపి

పేద, మధ్యతరగతి ప్రజలే వీళ్ళ ఆయుధం  తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరిన బాధితులు రంగారెడ్డి: ఫిబ్రవరి 5(భారత్ కి బాత్)   డిఎంఎస్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన 3000 మంది బాధితులము మేము, 29/01/2024 నుండి మీర్పేట్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని, మదన్ గౌడ్ మరియు శివ గౌడ్ వాళ్లు దొరకడం లేదని, వాళ్లు ఎక్కడ ఉన్నా పట్టుకోవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నామని బాధితులు తెలిపారు. పోలీస్ [...]

ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: ఫిబ్రవరి 6(భారత్ కి బాత్)   సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జోనల్ కమిషనర్ పంకజని కలిసి సరూర్నగర్ డివిజన్లోని అంబేద్కర్ నగర్, భగత్ సింగ్ నగర్, విజయపురి కాలనీ, లక్ష్మీ నగర్, ఎస్బిఐ కాలనీ పెండింగ్ పనులు, పోచమ్మ బాగ్, వెంకటేశ్వర కాలనీ, కృష్ణా నగర్, క్రాంతి నగర్, శంకర్ నగర్ కొత్త రోడ్ సాంక్షన్లు, అలాగే శంకర్ నగర్, భగత్ సింగ్ నగర్, లక్ష్మీ [...]

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు: విజయ్ రాథోడ్

1985 సంవత్సరంలో మేడిగడ్డ తండా నుంచి మొట్టమొదగా ప్రభుత్వ బ్యాంక్ లో క్యాషియర్ గా ఉద్యోగo సాధించిన ఏకైక ఉద్యోగి పత్య నాయక్ ను సన్మానించిన విజయ్ రాథోడ్.   1994 సంవత్సరంలో నూతనంగా ఏర్పడిన మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ నుంచి మొదటి సర్పంచ్ గా పదవి చేపట్టిన హేమి పత్య నాయక్.   ఏ.పి.జి.బీ బ్యాంక్ లో క్యాషియర్ నుంచి మేనేజర్ గా మరియు ఆడిటింగ్ ఆఫీసర్ గా [...]

శ్రీరామ ప్రసాదo వితరణ కార్యక్రమం

రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)   మాజీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం నాడు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి నివాసంలో సరూర్నగర్ ప్రజలకు మరియు బిజెపి కార్యకర్తలకు అయోధ్య పుణ్యక్షేత్రం నుంచి తాను తీసుకొని వచ్చినా శ్రీరామ ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అందరు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని తెలిపారు. [...]

సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తా: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)   హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు డివిజన్ లోని యశోద ఎంక్లేవ్ లో కాలనీ వాసులతో కలసి పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్ ల సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారని తెలపడంతో, కార్పొరేటర్ మాట్లాడుతూ అధికారులతో సమీక్షించి వీలైనంత త్వరగా కాలనీ సమస్యల [...]

लघु व सूक्ष्म उद्योग के माध्यम से आत्मनिर्भर बन सकते हैं: अरविन्द तिवारी* अनुसूचित जाति के छात्र छात्राओं को दी गई उद्यमिता जागरूकता हेतु जानकारी

  बिलासपुर, छत्तीसगढ़। विश्वास सोशल वेलफेयर सोसायटी जरहाभाठा में अनुसूचित जाति के छात्र एवं छात्राओं के लिए उद्यमिता जागरूकता कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में लघु, सूक्ष्म एवं मध्यम उद्योग के अरविन्द तिवारी, व्यापार एवं उद्योग केंद्र रायपुर के प्रबंधक संदीप वर्मा और स्टेट बैंक से वित्तीय साक्षरता सलाहकार [...]

భారతరత్న ఎల్.కె. అద్వానీకి శుభాకాంక్షలు: ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ ముత్యాల భాస్కర్

రంగారెడ్డి: ఫిబ్రవరి 4(భారత్ కి బాత్)   బిజెపి వ్యవస్థాపక సభ్యులు భారత రాజకీయ భీష్ముడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకంటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ ముత్యాల భాస్కర్. [...]

पद की प्रतिष्ठा

पद की प्रतिष्ठा पद की प्रतिष्ठा तु रख ना सके मौका मिलते ही तु अपनो दिया धोखे अपार हर्ष के साथ तुम्हे सौपे थे सिंहासन कि करोगे तु हमसबो को कल्याण लेकिन अफसोस कि ऐसा हो ना सका तेरी लालची मन के कारण हमसबो को मायूस किये तु अकारण तोड़ [...]

ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)   ప్రజా సమస్యల పరిష్కారానికి జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, విలేకరుల సమక్షంలో ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి కౌన్సిల్‌ను నిర్వహించాలని, అలాగే జిహెచ్ఎంసిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సెక్రటేరియట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎయుడి దానకిషోర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపారు. [...]