Search for:

రాష్ట్ర ప్రభుత్వం గో హత్యల పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి: హయత్ నగర్ భాజపా శ్రేణులు

రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్) ఆంధ్రప్రదేశ్ (తుని) నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 25 గోమాతలను శుక్రవారం నాడు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకొని సంబంధిత పరిధిలోని మెట్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించిన హయత్ నగర్ భాజపా శ్రేణులు. హయత్ నగర్ భాజపా డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చార్రు మాట్లాడుతూ ఇందులో చిన్నచిన్న ఆవులు, లేగ దూడలు ఉన్నాయని వీటిని [...]

ఘనంగా రాములవారి అయోధ్య అక్షింతలు పంపిణీ

కల్వకుర్తి: జనవరి 5(భారత్ కి బాత్) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను రామనామం కీర్తిస్తూ పంపిణీ చేశారు. ఈనెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రోజున అక్షింతలను ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి వాటిని ఇంటిల్లిపాది తలపై వేసుకోవాలని సూచించారు. అయోధ్య విగ్రహ ప్రతిష్ట రోజు ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటిలో పండుగ చేసుకోవాలని తెలిపారు. [...]

కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలి: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి

రంగారెడ్డి: జనవరి 4(భారత్ కి బాత్) జి హెచ్ ఎం సి మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మిని మరియు జి హెచ్ ఎం సి కమీషనర్ రానల్ రోస్ ని కలిసి నగరంలో పేరుకు పోయిన సమస్యలను చర్చించేందుకు ప్రతీ మూడు నెలలలో ఒకసారి పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రాపర్టీ టాక్స్ ఎగ్గొడుతున్న బడా వ్యాపారావేత్తలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్ పైన చర్యలు [...]

కాలనీవాసులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

  రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బుధవారం నాడు డివిజన్ లోని హనుమాన్ నగర్ లో హెచ్ ఎం డబ్యూ ఎస్ & ఎస్ బి మేనేజర్ రాజుతో కలిసి కాలనీలో భూగర్భ డ్రైనేజీ లెవెల్స్ పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలనీలోని లోతట్టు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని, లెవెల్ పరిశీలించాలని, [...]

పోలీస్ మినిస్టీరియల్ సిబ్బంది సమక్షంలో కేక్ కటింగ్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్) ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ సుగుణ, ఇంటెలిజెన్స్ నాగరాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.భద్రా రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

  రంగారెడ్డి: జనవరి 2(భారత్ కి బాత్) ఈ కొత్త సవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉంటూ, మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం కానీ మీరు పోలీసుల కోసం పని చేస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ రెడ్డి, సిఏఒ అడ్మిన్ పుష్పరాజ్, సిఏఒ అకౌంట్స్ [...]

అనాధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

  రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ లోని అనాధాశ్రమంలో స్టూడెంట్స్ తో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఎల్బీనగర్లోని అనాధాశ్రమంలో [...]

రంగాపురంలో ప్రజాపాలన వద్ద మొదలైన దరఖాస్తుల వెల్లువ

  నాగర్ కర్నూల్: డిసెంబర్ 28(భారత్ కి బాత్) నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో ప్రజాపాలన కేంద్రంలో గురువారం నాడు ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్మయి, ఎంపీఓ కృష్ణయ్య, సర్పంచ్ ఝాన్సీ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, ఏపీఒ చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్మయి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలందరూ [...]

ప్రజాపాలన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

  రంగారెడ్డి: డిసెంబర్ 27(భారత్ కి బాత్) రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కేంద్రాలను ప్రారంభించనున్న నేపథ్యంలో బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ 14 వ వార్డు మరియు ఆనంద్ నగర్ కాలనీ 12 వ వార్డులోని దరఖాస్తు స్వీకరణ కేంద్రాల ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి కమ్యూనిటీ హాళ్ళలో ప్రజల నుండి సజావుగా దరఖాస్తులు స్వీకరించడానికి చేస్తున్న [...]

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

  హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్) దిల్ సుఖ్ నగర్ లో మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనంగా జరిగింది. వందలాది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ దేశంలో ఉన్న [...]

శివశక్తి నగర్ కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: డిసెంబర్ 24(భారత్ కి బాత్) ఎల్ బి నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని శివశక్తి నగర్ వాసులు ఏర్పాటు చేసుకున్న కాలనీ ఆర్చ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఉంటూ కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావడం చాలా సంతోషనీయమని తెలిపారు. కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా సహాయ [...]