Search for:
  • Home/
  • क्षेत्र/
  • రంగాపురంలో ప్రజాపాలన వద్ద మొదలైన దరఖాస్తుల వెల్లువ

రంగాపురంలో ప్రజాపాలన వద్ద మొదలైన దరఖాస్తుల వెల్లువ

 

నాగర్ కర్నూల్: డిసెంబర్ 28(భారత్ కి బాత్)

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో ప్రజాపాలన కేంద్రంలో గురువారం నాడు ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్మయి, ఎంపీఓ కృష్ణయ్య, సర్పంచ్ ఝాన్సీ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, ఏపీఒ చంద్రయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్మయి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలందరూ గ్రామ పంచాయితీ కార్యాలయానికి చేరుకొని సoయమనం పాటించి, అవసరమైన పత్రాలు సమర్పించి, అధికారులకు సహకరించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required