Search for:

ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ మహాసభకు వందలాదిగా తరలిరాబోతున్న బీసీలు: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్) రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుండి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీలందరూ వేలాదిగా హైదరాబాదుకు రాష్ట్ర బీసీ మహాసభకు తరలిరాబోతున్నామని రాష్ట్ర బీసీ మహాసభ ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ హైదరాబాదదులో జనవరి నెల 30వ తేదీన మధ్యాహ్నం 1 [...]

నాగోల్ లో నూతనంగా ప్రారంభమైన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్

హైదరాబాద్: జనవరి 24(భారత్ కి బాత్) ఎలక్ట్రిక్ బైక్ లతో అనేక లాభాలు ఉన్నాయని, స్వయం శక్తితో సొంతంగా వ్యాపార రంగంలో రాణించాలని టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కో కన్వీనర్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శుక్రవారం నాడు నాగోల్ లోని హనుమాన్ నగర్ లో జరిగిన ఏసర్ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ను ఆయన ఎమ్మెల్సీ బుగ్గారపు [...]

ఆరెకటికల కోసం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ

హైదరాబాద్: జనవరి 20(భారత్ కి బాత్) తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికలు 20 లక్షల జనాభా ఉన్నారని, ఇప్పటివరకు చట్టసభలలో ఆరెకటికలు లేరని, కేవలం ఎలక్షన్ వస్తే మాత్రమే మా ఆరెకటికలు కనిపిస్తామని, లేకుంటే కనిపించమని, ఓట్ల కోసం మాత్రమే రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ఆరెకటిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జీ. ఆరెకటికలలో నిరుపేదలైన 50 [...]

సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ లో లక్కీ అరేబియన్ ఫుడ్ గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్: జనవరి 18(భారత్ కి బాత్) సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్ ఎక్స్ రోడ్లో శనివారం నాడు నూతనంగా లక్కీ అరేబియన్ ఫుడ్ ను ప్రారంభించబోతున్నామని యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా యజమానులు మహమ్మద్ ముజీబ్, అబ్దుల్ అలీల్ లు మాట్లాడుతూ రుచి, శుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలని, ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో లక్కీ అరేబియన్ ఫుడ్ ను నిర్వహించబోతున్నామని అన్నారు. మా వద్ద మటన్ మండి, చికెన్ [...]

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన మిస్టర్ చెఫ్ మండి హౌస్

రంగారెడ్డి: జనవరి 16(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం గేట్వే కాలనీ, పోస్ట్ ఆఫీస్ దగ్గరలో, మసీద్ రోడ్ లో గురువారం నాడు యజమాని మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా యజమాని మేఘనాథ్ గౌడ్ మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన భోజనం అందుబాటులో ఉందని, బిర్యానీస్, చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి, ఎగ్ మండి, వెజ్ మండి, మిక్స్డ్ మండి, 4 ఫీట్ [...]

సాలార్ పూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దశరథ్ నాయక్

రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్) కడ్తాల్ మండలంలోని సాలార్ పూర్ గ్రామపంచాయతీలో (SPL) సాలార్పూర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ని శుక్రవారం నాడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామీణ యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా [...]

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన జహంగీర్ జీ

రంగారెడ్డి: జనవరి 10(భారత్ కి బాత్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను ఈ సర్పంచ్ ఎన్నికలలో అమలు చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ అన్నారు. ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయకుంటే తెలంగాణ [...]

మాజీ మంత్రిని కలిసిన సయ్యద్ అజ్జు

రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జల్పల్లి మున్సిపాలిటీ సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు. ఈ సందర్భంగా అజ్జు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు.   [...]

డ్రైనేజీ సమస్యలను త్వరగా పరిష్కరించాలి: కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి

రంగారెడ్డి: జనవరి 4(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి శనివారం నాడు వాటర్ వర్క్స్ కమిషనర్ అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వనస్థలిపురం డివిజన్లో ఉన్న అన్నీ కాలనీలలో డ్రైనేజీలు పొర్లి పొంగుతున్నాయని, అలాగే కొత్తగా డ్రైనేజీలు సాంక్షన్ చేయాలని వాటర్ వర్క్స్ కమిషనర్ కి వివరించారు. కమిషనర్ కూడా [...]

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుంచి భారీ ర్యాలీ

రంగారెడ్డి: జనవరి 3(భారత్ కి బాత్) బీసీ మహాసభకు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి నుంచి భారీ సమూహంతో ర్యాలీగా హైదరాబాదులోని ఇందిరా పార్కుకు పయనమైన బీసీలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు నిర్వహించబోయే ధర్నాకు బీసీలందరూ ధర్నాలో పాల్గొనాలని విన్నవించిన బీసీ పెద్దలు. [...]