Search for:
  • Home/
  • Tag: @dailynews

నూతనంగా ప్రారంభమైన అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్

హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)   పార్లమెంటు సభ్యులు హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం నాడు అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో పెదవి విరుచుకునే సువాసన గల అరేబియన్ రుచికరమైన వంటకాలను అందించే మొట్టమొదటి రెస్టారెంట్. వంటకాలను మరింత రుచిగా, అసాధారణంగా చేయడానికి దేశీ టాంగ్ సూచనతో ప్రామాణికమైన పద్ధతులను ఉపయోగించి తయారుచేసిన కొన్ని ప్రామాణికమైన అరేబియా వంటకాల ప్రదర్శనతో, అజీబోలో రుచికరమైన వంటకాలు ప్రత్యేకంగా [...]

జెడ్పి రోడ్లో నూతనంగా ప్రారంభమైన ఐడియల్ కిచెన్

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లో పెట్రోల్ బంక్ లైన్లో నూతనంగా ఐడియల్ కిచెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. శివారెడ్డి ఐడియల్ కిచెన్ ను స్థాపించారు. దీని వ్యవస్థాపకులు శివారెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి, శంకర్ రెడ్డి, అనంత్ రెడ్డి ఔట్ లెట్ ఫ్రాంచెస్ గా తీసుకొని నడిపిస్తున్నామని తెలిపారు. [...]

श्रीराममय अखिल भारतीय कवि सम्मेलन में श्रीराममय काव्य पाठ से श्रोता हुए भावविभोर-

श्रीराममय स्मृति सम्मान और विद्या वाचस्पति विशेष मानद सम्मान दी सेंट्रलबार एसोसिएशन वाराणसी के पूर्व अध्यक्ष एवं काशी सेवा समिति के सभापति डॉ. राम अवतार पाण्डेय एडवोकेट के अध्यक्षता में विभिन्न क्षेत्रों से जुड़े लोगों को भेंट किया गया- वाराणसी -विक्रमशिला हिन्दी विद्यापीठ संपूर्ण संसार में हिन्दी और हिन्दुस्तान की [...]

ప్రభుత్వం ఆరెకటికల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జి. అశోక్ కుమార్

హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)   తెలంగాణాలో జనాభా ప్రతిపాదికన ఆరెకటిక కులానికి రూ.500 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి. అశోక్ కుమార్ అన్నారు. కోఠి హనుమాన్ టెక్ డి లోని బీసీ సాధికారత భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పది లక్షలకు పైమాటే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం మా ఆరెకటిక బిడ్డ [...]

गणतंत्र दिवस के अवसर पर कवि नीरज “नीर” ने देश भक्ति पूर्ण स्वरचित रचना की प्रस्तुति दी

इटारसी – इटारसी नगर के शास.क.उ. मा. विद्यालय में गणतंत्र दिवस के अवसर पर श्री नीरज “नीर” ने अपनी देशभक्ति से भरी स्वरचित रचना “शर्म के दो आंसू” की प्रस्तुति दी. इस कार्यक्रम में मंच पर मौजूद विधायक प्रतिनिधि जसवीर सिंह छाबड़ा, पार्षद धर्मदास मिहानी, श्री अखिलेश शुक्ल जी ने [...]

हमारा तिरंगा

देश की आन बान शान है तिरंगा आसमान में शान से लहराता है तिरंगा तीन रंगों से बना है हमारा तिरंगा हिन्दुस्तान की पहचान है ये तिरंगा तीनों रंगों की महत्व बतलाता है ये तिरंगा देश की समृद्धि बतलाता है ये तिरंगा केसरिया रंग से बल शक्ति भरता है सफेद [...]

पावन है गणतंत्र हमारा

आओ मिलजुल जश्न मनाएं स्नेह सुधा चहुं दिस बरसाएं सुख समृद्धि धरा पर लाएं! पावन है गणतंत्र हमारा राष्ट्र प्रतीक तिरंगा प्यारा प्रेम भाव भाईचारा का त्याग दया कर्तव्य हमारा ऐसे जन गण मन के नायक कर्मशील के गुण हम गाएं आओ मिलजुल जश्न मनाएं संविधान की ध्वजा त्रिवेणी मानवता [...]

జల్ పల్లిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్న షేక్ అఫ్జల్, షేక్ హుస్సేని

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లిలో ఆదివారం వాది-ఈ-ముస్తఫా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆర్ఆర్ హమీద్ భాయ్ ఫామ్ హౌస్ బ్యాక్ సైడ్ లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అతిథిగా పి. కార్తీక్ రెడ్డి, స్పాన్సర్స్ కౌన్సిలర్ షేక్ అఫ్జల్, జల్ పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేనీ నిర్వహించనున్నారు. ఈ [...]

తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సునీల్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కళ్యాణ్ కార్ జాంగిర్ జి

రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)   ఆరెకటిక కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి ప్రభుత్వాన్ని కోరారు. జాంగిర్ జి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల జనాభా 20 లక్షల మంది ఉన్నామని, చాలా కుటుంబాలు మటన్ వ్యాపార మీద జీవనం సాగిస్తున్నారని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వo కూడా ఆరెకటికలను [...]

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బాద్య నాథ్ చౌహాన్

రంగారెడ్డి: జనవరి 26(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ (అబ్కారీ) శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమనగల్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సీఐ బాధ్య నాధ్ చౌహన్ పాల్గొన్నారు. సీఐ ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ [...]