Search for:
  • Home/
  • क्षेत्र/
  • కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)

తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్ రోడ్ లో ఆదివారం నాడు బచ్ పన్ స్కూల్ ప్రక్కన కె.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required