Search for:
  • Home/
  • क्षेत्र/
  • మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న పోతుగంటి రాములు, తల్లోజు ఆచారి

మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న పోతుగంటి రాములు, తల్లోజు ఆచారి

రంగారెడ్డి: మార్చ్ 6(భారత్ కి బాత్)

 

మైసిగండి మైసమ్మ దేవాలయంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు బిజెపి పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి కల్వకుర్తి నియోజకవర్గానికి రావడంతో మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘన సన్మానం చేసి స్వాగతం పలకడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required