Search for:
  • Home/
  • क्षेत्र/
  • రాముల వారి ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి

రాముల వారి ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న చిలుక ఉపేందర్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 23(భారత్ కి బాత్)

 

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామకృష్ణాపురంలోని అష్టలక్ష్మి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపు మహోత్సవంలో పాల్గొన్న రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్, జిహెచ్ఏంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప సురేఖ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, పున్న గణేష్ నేత, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లీ మహేందర్, గోపాల్ రెడ్డి, విజయ్, పూర్ణచంద్ర, శ్రీకాంత్ రెడ్డి, చౌకి సుమన్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required