Search for:
  • Home/
  • क्षेत्र/
  • త్వరలోనే తిరుమల కాలనీలో సీసీ రోడ్డు సదుపాయం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

త్వరలోనే తిరుమల కాలనీలో సీసీ రోడ్డు సదుపాయం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

రంగారెడ్డి: ఫిబ్రవరి 1(భారత్ కి బాత్)

 

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి డివిజన్ లో గురువారం నాడు తిరుమల కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు కాలనీలో సీసీ రోడ్ సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులకి ఇబ్బందికరంగా ఉందని తెలపడంతో కార్పొరేటర్ స్పందించి అతి త్వరలోనే తిరుమల కాలనీలోని పలు వీధుల్లో సీసీ రోడ్డుల పనులు ప్రారంభమవుతాయని కార్పొరేటర్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వీర స్వామి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required