Search for:
  • Home/
  • क्षेत्र/
  • వివాహానికి బియ్యం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్

వివాహానికి బియ్యం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్

రంగారెడ్డి: ఏప్రిల్ 23(భారత్ కి బాత్)

 

ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన నేనావత్ అనిత-మలిగ్గా నాయక్ ల కుమార్తె మంజుల వివాహానికి మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో 100 కేజీల బియ్యాన్ని, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ వారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ మేడిగడ్డ తండాలో ఇప్పటి వరకు సుమారు 43 మంది కుటుంబాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం మల్లేష్ నాయక్ కు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలాల్ నాయక్, శారద, బుజ్జి, నీల తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required