Search for:
  • Home/
  • क्षेत्र/
  • విద్యుత్ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల తిప్పలు- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

విద్యుత్ వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం, ప్రజల తిప్పలు- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 18(భారత్ కి బాత్)

 

హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గురువారం నాడు మార్నింగ్ వాక్ లో భాగంగా డివిజన్ లోని హుడా సాయి కాలనీ, కమలా నగర్ కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు విద్యుత్ సంస్థ వారు కాలనీలోని చెట్ల కొమ్మలను కొట్టివేసి వీధుల్లో ఏక్కడికక్కడ వెయ్యడంతో, కాలనీలో దోమలు పెరిగి కాలనీ వాసులు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని తెలపడంతో స్పందించిన కార్పొరేటర్. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో ఇదే సమస్య ఉందని కావున వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కొట్టేసిన చెట్ల కొమ్మలను తొలగించడానికి కృషి చేస్తానని కాలనీ వాసులకి తెలపడం జరిగిందన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required