Search for:
  • Home/
  • क्षेत्र/
  • రవి రాథోడ్ ఆధ్వర్యంలో కళ్యాణ్ నాయక్ ని సన్మానించిన మహిళలు

రవి రాథోడ్ ఆధ్వర్యంలో కళ్యాణ్ నాయక్ ని సన్మానించిన మహిళలు

కల్వకుర్తి: ఫిబ్రవరి 2(భారత్ కి బాత్)

 

కల్వకుర్తి ఏబీవీపీ పూర్వ నాయకులు బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ కళ్యాణ్ నాయక్ ని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రవి రాథోడ్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలతో కలిసి ఘనంగా సన్మానించిన బిజెపి, బీజేవైఎం నాయకులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిలాష్ రెడ్డి, శంకర్ నాయక్, బ్రహ్మచారి, మట్ట పరమేష్, శైలాల్, మాన్య, ప్రేమ్, రెడ్డి నాయక్, రవి నాయక్, అభి, బీజేపీ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required